242 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ సూచీల్లో సానుకూల స్పందన కనిపించింది. దీంతో ఈ రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 242 పాయింట్లు లాభపడి 31,952 వద్ద ముగియగా నిఫ్టీ 69 పాయింట్లు పుంజుకుని 9896 వద్ద స్థిరప
అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండటం దేశీయ మార్కెట్లకు లాభించింది. కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లతో పాటు, ఫార్మా షేర్ల రాణింపుతో దేశీయ సూచీల్లో సానుకూల స్పందన కనిపించింది. దీంతో ఈ రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 244 పాయింట్లు లాభపడి 31,955 వద్ద ముగియగా నిఫ్టీ 72 పాయింట్లు పుంజుకుని 9899 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(1.87%), హెల్త్కేర్(1.75%), స్థిరాస్తి(1.58%), ఎఫ్ఎంసీజీ(1.53%) రాణించాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో భారతీ ఎయిర్టెల్(3.22%), ఐటీసీ(2.44%), కోల్ ఇండియా(2.19%), డాక్టర్ రెడ్డీస్(1.96%), టీసీఎస్(1.85%) ముందుండగా, మరో వైపు నష్టపోయిన వాటిలో ఇన్ఫోసిస్(0.61%), హెచ్యూఎల్(0.49%), అదానీ పోర్ట్స్(0.37%), హీరో మోటోకార్ప్(0.26%), ఐసీఐసీఐ బ్యాంకు(0.15%) ఉన్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications