For Quick Alerts
For Daily Alerts
రికార్డు గరిష్టం నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 32,000 పాయింట్లు, నిఫ్టీ 9,850 స్థాయి దిగువకు చేరాయి. డిసెంబర్ 2 తర్వాత ఒక్క రోజులో సెన్సెక్స్ ఇంత శాతం పడిపోవడం మళ్లీ ఈ రోజే. నిప్టీ సూచీకి మే 18 తర్వాత ఈ స్థాయి పతనం ఈ రోజే.
|
*
360
పాయింట్లు
నష్టపోయిన
సెన్సెక్స్
మిడ్
సెషన్
నుంచీ
అమ్మకాలు
ఊపందుకోవడంతో
మార్కెట్లు
నష్టాల్లోకి
జారుకున్నాయి.
సెన్సెక్స్
364
పాయింట్లు
జారి
31,711ను
తాకగా..
నిఫ్టీ
89
పాయింట్లు
పడి
9827
వద్ద
స్థిరపడింది.
దీంతో
సెన్సెక్స్
32,000
పాయింట్లు,
నిఫ్టీ
9,850
స్థాయి
దిగువకు
చేరాయి.
డిసెంబర్
2
తర్వాత
ఒక్క
రోజులో
సెన్సెక్స్
ఇంత
శాతం
పడిపోవడం
మళ్లీ
ఈ
రోజే.
నిప్టీ
సూచీకి
మే
18
తర్వాత
ఈ
స్థాయి
పతనం
ఈ
రోజే.
ఐటీసీ షేర్ ధర 12.5% పడిపోయింది. ఉదయం ప్రారంభ ట్రేడింగ్లో 11.30 గం.ల సమయానికి ఒక్క రోజులోనే దాదాపు రూ.50 వేల కోట్ల మార్కెట్ విలువను ఈ సంస్థ కోల్పోయింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ(6.12%), స్థిరాస్తి(1.1%), చమురు,సహజ వాయు(0.79%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.66%) నష్టపోగా, మరో వైపు ఐటీ(0.24%), ఆటో(0.2%), హెల్త్ కేర్(0.18%), టెక్(0.32%) రంగాలు లాభపడ్డాయి.
సెన్సెక్స్లో లాభపడిన వాటిలో ఏసియన్ పెయింట్స్(1.82%), సన్ ఫార్మా(1.18%), యాక్సిస్ బ్యాంకు(1.18%), ఓఎన్జీసీ(1.06%), హీరో మోటోకార్ప్(0.83%) ఉండగా; నష్టపోయిన వాటిలో ఐటీసీ(12.63%), రిలయన్స్(2.03%), స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(0.8%), ఎన్టీపీసీ(0.65%), పవర్ గ్రిడ్(0.55%) ఉన్నాయి.
Comments
English summary
రికార్డు గరిష్టం నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు | Sensex posts biggest fall in the year 2017
Story first published: Tuesday, July 18, 2017, 17:19 [IST]