జులై 10 నుంచి గోల్డ్ బాండ్ల జారీ
ప్రభుత్వ మరోసారి సావరిన్ గోల్డ్ బాండ్లను మళ్లీ జారీ చేయనుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి గోల్డ్ బాండ్ల ఇష్యూ. ఈ ఇష్యూకు దరఖాస్తులు జూలై10-14 తేదీల మధ్య స్వీకరిస్తామని, బాండ్లను జూలై 2
ప్రభుత్వ మరోసారి సావరిన్ గోల్డ్ బాండ్లను మళ్లీ జారీ చేయనుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి గోల్డ్ బాండ్ల ఇష్యూ. ఈ ఇష్యూకు దరఖాస్తులు జూలై10-14 తేదీల మధ్య స్వీకరిస్తామని, బాండ్లను జూలై 28న జారీచేస్తామని ఆర్బీఐ నోటిఫికేషన్ పేర్కొంది. ఒక గ్రాము బంగారానికి సమానంగా ఒక బాండు జారీఅవుతుంది. ఈ తరహా బాండ్లలో కనీస పెట్టుబడి ఒక గ్రాము కాగా, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాములకు సమానమైన బాండ్ల కొనుగోలుకు అనుమతిస్తారు.
8
సంవత్సరాల
కాలపరిమితితో
జారీచేసే
ఈ
బాండ్లపై
2.5
శాతం
వార్షిక
వడ్డీ
లభిస్తుంది.
బాండ్ల
రూపంలో
జారీ
అయ్యే
ఈ
బంగారం
పెట్టుబడులు
స్టాక్
మార్కెట్లో
లిస్టవుతాయి.
బాండ్లు
జారీఅయ్యే
ముందువారం
పసిడి
సగటుధర
ఆధారంగా
బాండు
ధరను
నిర్ణయిస్తారు.
బాండ్లను
తనఖాపెట్టి
రుణం
కూడా
తీసుకోవొచ్చు.
2015
నవంబర్లో
ఈ
స్కీమును
ప్రారంభించిన
తర్వాత
ఇప్పటివరకూ
8
సార్లు
పసిడి
బాండ్లను
జారీ
చేసి,
రూ.
5,400
కోట్లు
సమీకరించారు.