తెలంగాణకు రూ.2600 కోట్లు విడుదల చేసిన ఆర్బీఐ
తెలంగాణ రాష్ట్రానికి రూ.2600 కోట్ల నగదును ఆర్బీఐ విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఆదేశాల మేరకు ఆర్బీఐ ఈ మొత్తం విడుదల చేసింది. బ్యాంకుల్లో నగదు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర
తెలంగాణ రాష్ట్రానికి రూ.2600 కోట్ల నగదును ఆర్బీఐ విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఆదేశాల మేరకు ఆర్బీఐ ఈ మొత్తాన్ని పంపింది. బ్యాంకుల్లో నగదు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో, రాష్ట్రానికి సాధారణంగా పంపాల్సిన రూ.1700 కోట్ల నగదు వెంటనే విడుదల చేస్తామని జులై 1న హామీ ఇచ్చారు. అయితే ఇది సరిపోదని మరింత నగదు కావాలని దత్తాత్రేయ విజ్ఞప్తి చేయడంతో మరో రూ.900 కోట్లు కలిపి మొత్తం రూ.2600 కోట్లు విడుదల చేశారు. జులై 4న ఆర్బీఐ సదరు నగదును పంపినట్లు సమాచారం. ఈ నగదును వెంటనే రైతులకు పంపిణీ చేయాలని మంత్రి దత్తాత్రేయ బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు ఇది ఉపయోగపడాలని చెప్పారు.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications