స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
మూడు వరుస సెషన్ల లాభాల నుంచి మంగళవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల దిశగా కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 11.83 పాయింట్లు క్షీణించి 31,209.79 వద్ద ముగియగా, మరో సూచీ ఎన్ఎసీఈ నిఫ్టీ 1.7 పాయింట్ల
మూడు వరుస సెషన్ల లాభాల నుంచి మంగళవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల దిశగా కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 11.83 పాయింట్లు క్షీణించి 31,209.79 వద్ద ముగియగా, మరో సూచీ ఎన్ఎసీఈ నిఫ్టీ 1.7 పాయింట్లు నష్టపోయి 9613 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే హెల్త్ కేర్(0.73%), ఎఫ్ఎమ్సీజీ(0.66%), స్థిరాస్తి(0.64%), ఆటో(0.48%) ఎక్కువగా నష్టపోగా; మరో వైపు చమురు,సహజ వాయు(0.56%), ఐటీ(0.33%), టెక్నాలజీ(0.11%), లోహ(0.06%) రంగాలు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్లో లాభపడిన వాటిలో రిలయన్స్(2.79%), హెచ్డీఎఫ్సీ(1.28%), కొటక్ బ్యాంక్(1.1%), ఇన్ఫోసిస్(0.96%), అదానీ పోర్ట్స్(0.87%) ఉండగా నష్టపోయిన వాటిలో యాక్సిస్ బ్యాంక్(2.08%), హీరో మోటోకార్ప్(2.04%), డాక్టర్ రెడ్డీస్(1.88%), ఐటీసీ(1.52%), సిప్లా(1.28%) ముందు ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications