అక్టోబర్ డిమాండ్కు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్న రైల్వే
అక్టోబర్లో విపరీతంగా ఉండే రైల్వే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రైల్వే శాఖ ఇప్పటి నుంచి సిద్దమవుతోంది. కేటరింగ్కు ట్రాలీ సర్వీస్, మర్యాదగా వ్యహరించే స్టాఫ్, వినోదం వంటి అంశాలను రాజధాన
అక్టోబర్లో విపరీతంగా ఉండే రైల్వే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రైల్వే శాఖ ఇప్పటి నుంచి సిద్దమవుతోంది. కేటరింగ్కు ట్రాలీ సర్వీస్, మర్యాదగా వ్యహరించే స్టాఫ్, వినోదం వంటి అంశాలను రాజధాని, శతాబ్ది రైళ్లలో ఉండేలా చూసుకుంటోంది. మొత్తం 30 రైళ్లు(15 రాజధాని, 15 శతాబ్ది) వాడే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వీలుగా రూ.25 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతున్నారు. రైల్వే శాఖ చేపడుతున్న 3 నెలల కార్యక్రమానికి ప్రాజెక్ట్ స్వర్ణ్ అని పేరుపెట్టారు. ఈ రైళ్లలో ముఖ్యంగా క్యాటరింగ్, సమయపాలన, టాయిలెట్ శుభ్రత వంటి అంశాలపై అధికారులకు ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండటంతో దాన్ని సరిదిద్దే ప్రయత్నం జరుగుతోంది.

మొత్తం ప్రాజెక్టు స్వర్ణ్లో ఉన్న రైళ్లలో ముంబయి, హౌరా, పట్నా, రాంచి, భువనేశ్వర్కు వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్లు; హరా-పూరి, న్యూఢిల్లీ-చంఢీఘడ్, న్యూఢిల్లీ-కాన్పూర్, హరా-రాంచి, ఆనంద్ విహార్-కత్గోడమ్ మార్గాల్లో ఉండే శతాబ్ది ట్రైన్లు ఉన్నాయి. ఇప్పుడు చేపట్టబోయే చర్యల్లో సమయపాలనను నిర్వహించడం, క్యాటరింగ్, కోచ్ శుభ్రత వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు ప్రాజెక్టుతో సంబంధం ఉన్న రైల్వే అధికారి వెల్లడించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications