జీఎస్టీ ప్రభావంతో రైలు ప్రయాణం ప్రియం
జులై 1 నుంచి జీఎస్టీ అమలు ఖరారవడంతో రైలు ప్రయాణం సైతం ఖరీదవనున్నట్లు తెలుస్తోంది. సేవా పన్ను ప్రభావంతో ట్రైన్ టిక్కెట్ ధరలు 4.5 నుంచి 5 శాతం పెరుగుతున్నాయి. అయితే జీఎస్టీ ప్రభావం వల్ల వ
* జీఎస్టీ ప్రభావం: పెరగనున్న ఏసీ, ఫస్ట్ క్లాస్ ట్రైన్ ధరలు
జులై 1 నుంచి జీఎస్టీ అమలు ఖరారవడంతో రైలు ప్రయాణం సైతం ఖరీదవనున్నట్లు తెలుస్తోంది. సేవా పన్ను ప్రభావంతో ట్రైన్ టిక్కెట్ ధరలు 4.5 నుంచి 5 శాతం పెరుగుతున్నాయి. అయితే జీఎస్టీ ప్రభావం వల్ల వచ్చే సేవా పన్ను కేవలం ఏసీ, ప్రథమ శ్రేణి టిక్కెట్లపై మాత్రమే ఉండనుంది. ఉదాహరణకు టిక్కెట్ ధర ఇప్పటివరకూ రూ.2000 వరకూ ఉంటే వచ్చే నెల నుంచి రూ. 2100 వరకూ పెరగనున్నట్లు సీనియర్ రైల్వే అధికారి చెప్పారు.

కొత్త పన్ను విధానానికి మారే క్రమంలో రైల్వే ప్రతి రాష్ట్రంలో ఒక నోడల్ అధికారిని నియమించనుంది. ఇప్పటికే ఇండియన్ రైల్వేపై జీఎస్టీ ప్రభావం ఏ మేరకు ఉండనుందో తెలుసుకోవడానికి ఒక కన్సల్టెంట్ను నియమించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications