స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
వారాంతంలో దేశీయ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సూచీ 49 పాయింట్ల లాభంతో 31,262 వద్ద ముగియగా, నిఫ్టీ 21 పాయింట్లు పైకి ఎగసి 9668 వద్ద స్థిరపడింది.
వారాంతంలో దేశీయ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సూచీ 49 పాయింట్ల లాభంతో 31,262 వద్ద ముగియగా, నిఫ్టీ 21 పాయింట్లు పైకి ఎగసి 9668 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(0.9%), ఎఫ్ఎంసీజీ(0.84%), టెక్నాలజీ(0.71%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.54%) నష్టపోగా; మరో వైపు స్థిరాస్తి అన్నిటికంటే ఎక్కువగా 2.73% లాభపడింది. లోహ(1.17%), ఆటో(0.8%), బ్యాంకింగ్(0.44%) లాభపడ్డాయి.

సెన్సెక్స్ టాప్ గెయినర్లలో మారుతి(2.56%), టాటా మోటార్స్(1.4%), హెచ్డీఎఫ్సీ బ్యాంకు(1.19%), టాటా స్టీల్(0.91%), ఏసియన్ పెయింట్స్(0.65%) ఉండగా; గెయిల్(2.17%), ఐటీసీ(1.8%), విప్రో(1.7%), ఇన్ఫోసిస్(1.18%), టీసీఎస్(0.95%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications