For Quick Alerts
For Daily Alerts
స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్
మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా స్పందించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్లు లాభపడి 30465 వద్ద ముగియగా; నిఫ్టీ 1.55 పాయింట్లు క్షీణించి 9427 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లో లాభపడిన వాటిలో గుజరాత
|
మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా స్పందించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్లు లాభపడి 30465 వద్ద ముగియగా; నిఫ్టీ 1.55 పాయింట్లు క్షీణించి 9427 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లో లాభపడిన వాటిలో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(7.48%), సీఈఎస్సీ లిమిటెడ్(5.78%), అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(4%), కేఈసీ(3.72%), కోల్గేట్ పామోలివ్(ఇండియా) లిమిటెడ్(3.59%) ముందున్నాయి. నష్టపోయిన వాటిలో కమ్మిన్స్ ఇండస్ట్రీస్(8.05%), యునైటెడ్ స్పిరిట్స్(5.94%), బీఈఎంఎల్, నవ్కార్ కార్పొరేషన్, శ్రేయూ ఇన్ఫ్రా ఉన్నాయి.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ(1.86%), బ్యాంకింగ్(0.39%), పవర్(0.18%), స్థిరాస్తి(0.1%) లాభపడగా; కన్సూమర్ డ్యూరబుల్స్(1.04%), చమురు,సహజ వాయువు(0.8%), ఐటీ(0.7%), ఆటో(0.59%) నష్టపోయాయి.
Comments
English summary
స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్ | The benchmark BSE index Sensex ended marginally higher on Friday
Story first published: Friday, May 19, 2017, 16:30 [IST]