స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన సెన్సెక్స్‌

మార్కెట్లు ఈ రోజు మిశ్ర‌మంగా స్పందించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్లు లాభ‌ప‌డి 30465 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 1.55 పాయింట్లు క్షీణించి 9427 వ‌ద్ద స్థిర‌ప‌డింది. సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో గుజ‌రాత

మార్కెట్లు ఈ రోజు మిశ్ర‌మంగా స్పందించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్లు లాభ‌ప‌డి 30465 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 1.55 పాయింట్లు క్షీణించి 9427 వ‌ద్ద స్థిర‌ప‌డింది. సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో గుజ‌రాత్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(7.48%), సీఈఎస్‌సీ లిమిటెడ్‌(5.78%), అదానీ ట్రాన్స్‌మిష‌న్ లిమిటెడ్‌(4%), కేఈసీ(3.72%), కోల్గేట్ పామోలివ్(ఇండియా) లిమిటెడ్‌(3.59%) ముందున్నాయి. న‌ష్ట‌పోయిన వాటిలో క‌మ్మిన్స్ ఇండ‌స్ట్రీస్‌(8.05%), యునైటెడ్ స్పిరిట్స్‌(5.94%), బీఈఎంఎల్‌, న‌వ్‌కార్ కార్పొరేష‌న్‌, శ్రేయూ ఇన్‌ఫ్రా ఉన్నాయి.

 7.48% లాభ‌ప‌డిన గుజ‌రాత్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ(1.86%), బ్యాంకింగ్‌(0.39%), ప‌వ‌ర్‌(0.18%), స్థిరాస్తి(0.1%) లాభ‌ప‌డ‌గా; క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(1.04%), చ‌మురు,స‌హ‌జ వాయువు(0.8%), ఐటీ(0.7%), ఆటో(0.59%) న‌ష్ట‌పోయాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+