కొత్త లోగోను ప్రవేశపెట్టిన విప్రో
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత మూడో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన విప్రో.. తమ లోగోను మార్చింది. సాంకేతికతకు అనుగుణంగా ఒక సరికొత్త లోగోను ఆవిష్కరించింది.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత మూడో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన విప్రో.. తమ లోగోను మార్చింది. సాంకేతికతకు అనుగుణంగా ఒక సరికొత్త లోగోను ఆవిష్కరించింది. ప్రస్తుతమున్న బహుళ వర్ణ ప్రొద్దుతిరుగుడు పువ్వు లోగోను 1998లో పరిచయం చేసిన విప్రో.. తాజాగా నూతన రూపంలో మరో లోగోను తీసుకొచ్చింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ.. 1945లో మహారాష్టల్రోని అమల్నర్లో వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్గా మొదలైంది. 1981లో ఐటి రంగంలోకి అడుగిడింది. 1985లో స్వదేశీ మార్కెటింగ్లో దిక్సూచిగా అవతరించిన విప్రో.. 2000లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రవేశించింది. 1.7 లక్షలకుపైగా ఉద్యోగులు కలిగిన విప్రో.. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 8.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది.

More From GoodReturns

కర్ణాటకను వదిలేస్తున్న కంపెనీలు… గత ఐదు సంవత్సరాల్లో 629 కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వలస..

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

Bengaluru: బెంగళూరులో గ్యాస్ కష్టాలు.. హోటళ్లు మూతపడే ప్రమాదం?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications