సేవా పన్ను రేటు 18% వరకూ పెరిగే అవకాశం ఉందని భారత ప్రభుత్వం చెప్పింది. ఒకసారి జీఎస్టీ అమలు ప్రారంభమైతే ఎక్కువ సేవలు అందులోకి వస్తాయని సేవా పన్ను రేటు సైతం ప్రస్తుతం ఉన్న 15% నుంచి 18%
సేవా పన్ను రేటు 18% వరకూ పెరిగే అవకాశం ఉందని భారత ప్రభుత్వం చెప్పింది. ఒకసారి జీఎస్టీ అమలు ప్రారంభమైతే ఎక్కువ సేవలు అందులోకి వస్తాయని సేవా పన్ను రేటు సైతం ప్రస్తుతం ఉన్న 15% నుంచి 18%కి పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

ఏది ఏమైనప్పటికీ సెరీకల్చర్, పూలతోటలు, పండ్ల తోటలు, చేపల పెంపకం వంటి వ్యవసాయదారులు, వ్యవసాయ అనుబంధ రంగాలు, అందులో పనిచేసే వారికి సేవా పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. కొన్ని ప్రత్యేక అంశాలకు సంబంధించి పన్ను అంశాలు కొలిక్కి రాలేదని అధియా అన్నారు. విద్య, వైద్యం, మతరమైన యాత్రలు వీటితో పాటు మరో 57 సేవలు ప్రస్తుతం సేవా పన్ను మినహాయంపు కలిగి ఉన్నాయి. వీటికి సంబంధించి జీఎస్టీ మండలి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మే 13-18 మధ్య శ్రీనగర్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమవుతుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications