69 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు.మొత్తానికి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 69.56(0.24%) పాయింట్లు కోల్పోయి 28,743.32 వద్ద ముగియగా; నిఫ్టీ 17 పాయింట్ల
టాప్ గెయినర్లలో భెల్, ఎయిర్టెల్, ఏసియన్ పెయింట్స్
వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. ట్రేడింగ్ ఆద్యంతమూ హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మొత్తానికి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 69.56(0.24%) పాయింట్లు కోల్పోయి 28,743.32 వద్ద ముగియగా; నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 8879.60 వద్ద స్థిరపడింది.

నిప్టీలో బీహెచ్ఈఎల్(6.09%), భారతీ ఎయిర్టెల్(3.61%), ఏసియన్ పెయింట్స్(2.38%), యెస్ బ్యాంక్(2.12%), హిందాల్కో(1.96%) లాభపడగా; గ్రాసిమ్(3.36%), బీపీసీఎల్(2.72%), కోల్ ఇండియా(2.47%), టెక్ మహీంద్రా(1.74%), బజాజ్ ఆటో(1.57%) నష్టపోయాయి.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications