గురువారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్
బడ్జెట్ ర్యాలీ కొనసాగడంతో వరుసగా రెండో రోజూ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాస్త దోబుచూలాడాయి. తర్వాత మిడ్సెషన్లో మంచి లాభాలతో దూసుకెళ్లాయి. తర్వాత ఆ స్థ
4 నెలల గరిష్టానికి సెన్సెక్స్
బడ్జెట్
ర్యాలీ
కొనసాగడంతో
వరుసగా
రెండో
రోజూ
మార్కెట్లు
లాభాల్లో
ముగిశాయి.
ఉదయం
లాభాలతో
ప్రారంభమైన
మార్కెట్లు
కాస్త
దోబుచూలాడాయి.
తర్వాత
మిడ్సెషన్లో
మంచి
లాభాలతో
దూసుకెళ్లాయి.
తర్వాత
ఆ
స్థాయిల
వద్ద
నిలదొక్కుకోలేక
స్వల్ప
లాభాలతోనే
సూచీలు
సరిపెట్టుకున్నాయి.
సెన్సెక్స్
4
నెలల
గరిష్ట
స్థాయి
28,227
స్థాయిని
తాకగా;
నిఫ్టీ
18
పాయింట్లు
లాభపడి
8734
వద్ద
ముగిసింది.
బీఎస్ఈ
సెన్సెక్స్లో
హెల్త్
కేర్,
ఐటీ,
వాహన
రంగాలకు
రాణించడం
మార్కెట్లకు
కలిసొచ్చింది.
ఆటో(వాహన),
క్యాపిటల్
గూడ్స్(మూలధన
వస్తు),ఇన్ఫ్రా(మౌలిక)
రంగాలు
తప్ప
అన్ని
రంగాలు
మార్కెట్ల
లాభాలను
పొందగలిగాయి.
ఎన్ఎస్ఈలో
ఆటో
రంగం
మాత్రమే
1.3%
నష్టపోగా..
మిగిలిన
అన్నిరంగాలూ
లాభపడ్డాయి.
సెన్సెక్స్ బడ్జెట్ రోజైన బుధవారం 486 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే.