బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన అరుణ్ జైట్లీ
బడ్జెట్ 2017-18ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ ప్రారంభమైన వెంటనే లోక్సభ సభ్యుడు అహ్మద్ మృతి పట్ల సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు బడ్జెట్ సమ
ఎంపీ ఇ.అహ్మద్ మృతిపట్ల లోక్సభ సంతాపం ప్రకటించింది. ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ సమిత్రా మహాజన్ మాజీ మంత్రి, పార్లమెంటేరియన్ అహ్మద్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అహ్మద్ మృతి తీరని లోటని.. ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు చిరస్మరణీయమని స్పీకర్ అన్నారు. అనంతరం సభ్యులందరూ కాసేపు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు.
బడ్జెట్ 2017-18ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ ప్రారంభమైన వెంటనే లోక్సభ సభ్యుడు అహ్మద్ మృతి పట్ల సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు బడ్జెట్ సమర్పణను వాయిదా వేయాలని కోరినప్పటికీ స్పీకర్ అనుమతించలేదు. అనంతరం జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications