బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన అరుణ్ జైట్లీ
బడ్జెట్ 2017-18ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ ప్రారంభమైన వెంటనే లోక్సభ సభ్యుడు అహ్మద్ మృతి పట్ల సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు బడ్జెట్ సమ
ఎంపీ ఇ.అహ్మద్ మృతిపట్ల లోక్సభ సంతాపం ప్రకటించింది. ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ సమిత్రా మహాజన్ మాజీ మంత్రి, పార్లమెంటేరియన్ అహ్మద్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అహ్మద్ మృతి తీరని లోటని.. ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు చిరస్మరణీయమని స్పీకర్ అన్నారు. అనంతరం సభ్యులందరూ కాసేపు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు.
బడ్జెట్ 2017-18ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ ప్రారంభమైన వెంటనే లోక్సభ సభ్యుడు అహ్మద్ మృతి పట్ల సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు బడ్జెట్ సమర్పణను వాయిదా వేయాలని కోరినప్పటికీ స్పీకర్ అనుమతించలేదు. అనంతరం జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు.

More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications