ఫిబ్రవరి 4 నుంచి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ సమర్పించబోతున్న కేంద్రానికి ఈసీ కొన్ని సూచనలు చేసింది. సుప్రీం పచ్చా జెండా ఊపినా ఈసీ సలహాలతో కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కష్టమే అ
ఫిబ్రవరి 4 నుంచి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ సమర్పించబోతున్న కేంద్రానికి ఈసీ కొన్ని సూచనలు చేసింది. సుప్రీం పచ్చా జెండా ఊపినా ఈసీ సలహాలతో కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కష్టమే అనిపిస్తోంది. 5 రాష్ట్రాల్లో కేంద్రం చేసిన పనుల గురించి గానీ, కొత్త పథకాల ఊసులు గానీ ఉండకూదని ఈసీ తెలిపింది.
రాష్ట్రాలకు ప్రత్యేకించిన పథకాలను వెల్లడించకుండా సంయమనం పాటించాల్సి ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంలో సైతం ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల, పథకాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావనలు ఉండకూడదని ఈసీ చెప్పింది. బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టకూడదంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీ, జనతాదళ్, ఆర్జేడీ ఈసీని ఆశ్రయించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయాలను వెలువరించింది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications