నోట్ల కొరత నేపథ్యంలో ఫిబ్రవరి 7న బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తారట
బ్యాంకు శాఖలు నగదు కొరతతో ఒక పక్క సతమతమవుతుంటే కొంత మంది పెద్దల వద్ద కొత్త నోట్ల పెద్ద మొత్తంలో ఉండటమేంటని, దీనిపై సీబీఐ విచారణ జరగాలని పట్టుబడుతున్నారు.నగదు విత్డ్రాయల్స్పైన
నోట్ల కొరతను తీర్చనందున బ్యాంక్ ఉద్యోగులు ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 7న ఈ ఆందోళన చేపట్టనున్నారు. బ్యాంకింగ్ సిబ్బంది డిమాండ్లలో పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విధించిన ఆంక్షల ఎత్తివేత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) స్వయంప్రతిపత్తికి భంగం కలిగించరాదనే డిమాండ్లు కూడా ఉన్నాయి.
కాగా,
తమ
సమస్యల
పరిష్కారార్థం
కేంద్ర
ప్రభుత్వం,
ఆర్బిఐ
తగ్గు
చర్యలు
చేపడతాయన్న
ఆశాభావాన్ని
అఖిల
భారత
బ్యాంక్
ఉద్యోగుల
సంఘం
(ఎఐబిఇఎ)
ప్రధాన
కార్యదర్శి
సిహెచ్
వెంకటాచలం
వ్యక్తం
చేశారు.
అన్ని
ఏటీఎమ్ల్లో
తగినంత
నగదును
తక్షణమే
ఉండేలా
చూడాల్సింది
ఉందని
వారు
డిమాండ్
చేస్తున్నారు.
అంతే
కాకుండా
నగదు
విత్డ్రాయల్స్పైన
ఆంక్షలను
సైతం
ఎత్తివేయాలని
కోరుతున్నారు.
బ్యాంకు
శాఖలు
నగదు
కొరతతో
ఒక
పక్క
సతమతమవుతుంటే
కొంత
మంది
పెద్దల
వద్ద
కొత్త
నోట్ల
పెద్ద
మొత్తంలో
ఉండటమేంటని,
దీనిపై
సీబీఐ
విచారణ
జరగాలని
పట్టుబడుతున్నారు.