కార్డు లావాదేవీలకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలనే దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారులకు స్వాంతన చేకూర్చేలా ఎస్బీఐ ముందడుగు వేసింది. వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షల
డిజిటల్ లావాదేవీలకు ఆసక్తి పెరిగేలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశమంతా డిజిటల్ బాట పడుతున్న తరుణంలో కార్డు లావాదేవీలకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలనే దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారులకు స్వాంతన చేకూర్చేలా ఎస్బీఐ ముందడుగు వేసింది. వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షల వరకూ ఉన్న చిన్న వ్యాపారులకు ఈ ఏడాది చివరి వరకూ (31 డిసెంబర్ 2017)డెబిట్ కార్డు లావాదేవీలపై (మర్చంట్ డిస్కౌంట్ రేట్- ఎండీఆర్) చార్జీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కార్డు చెల్లింపుల వల్ల ప్రయోజనాలు చిన్న వ్యాపారులకు అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలోతెలిపింది. ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాలకు మద్దతుగా తనవంతు కృషికి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు పేర్కొంది. దేశంలో మెట్రో నగరాల నుంచి గ్రామాల వరకూ పీఓఎస్ ఆమోదిత మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications