ఫిబ్రవరి చివరకల్లా సాధారణ స్థితికి నగదు సరఫరా : ఎస్బీఐ నివేదిక
ఫిబ్రవరి చివరి నాటికి నగదు చలామణీ సాధారణ స్థితికి రాగలదని ఎస్బీఐ పరిశోధనా నివేదిక వెల్లడించింది. డిసెంబరు ఆఖరు నాటికి రద్దు చేసిన వాటికి బదులుగా కేవలం 44% కరెన్సీని మాత్రమే తిరి
గత రెండు నెలలుగా నగదు కొరతతో సతమతమవుతున్న సామాన్యులకు స్వాంతన చేకూర్చే వార్త ఇది. ఫిబ్రవరి చివరి నాటికి నగదు చలామణీ సాధారణ స్థితికి రాగలదని ఎస్బీఐ పరిశోధనా నివేదిక వెల్లడించింది. డిసెంబరు ఆఖరు నాటికి రద్దు చేసిన వాటికి బదులుగా కేవలం 44% కరెన్సీని మాత్రమే తిరిగి ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టినట్లు ఆర్బీఐ ఇదివరకే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఎకోవ్రాప్ వెల్లడించిన నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.

"ప్రస్తుతం జరుగుతున్న విధంగానే నోట్ల ముద్రణ కొనసాగితే జనవరి చివరికల్లా 67 శాతం కరెన్సీని తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టవచ్చు. ఇంతకుముందు అంచనా ప్రకారం ఇది 75%గా ఉంది. అదే ఫిబ్రవరి నాటికి 89 శాతం కరెన్సీ ముద్రణ పూర్తవగలదు." అని ఎస్బీఐ నివేదిక పేర్కొంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications