రూ. 250 తగ్గిన బంగారం ధర
పసిడి ధర సోమవారం మరింత తగ్గింది. ఈ రోజు ట్రేడింగ్లో రూ.250 క్షీణించి ఏకంగా 11 నెలల కనిష్ఠానికి చేరింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.27,550 పలికింది. ఆభరణాల తయారీ దారులు, వ్యాపారుల నుంచి
పసిడి ధర సోమవారం మరింత తగ్గింది. ఈ రోజు ట్రేడింగ్లో రూ.250 క్షీణించి ఏకంగా 11 నెలల కనిష్ఠానికి చేరింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.27,550 పలికింది. ఆభరణాల తయారీ దారులు, వ్యాపారుల నుంచి కొనుగోళ్లు మందగించడం, ఫ్యూచర్ ట్రేడింగ్లో తక్కువ ధర పలకడం పసిడి ధర పతనానికి కారణమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
మరోపక్క వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.210 తగ్గి రూ.38,600 వద్ద ఉంది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో వెండి ధర తగ్గిందని విశ్లేషకులు వెల్లడించారు. అంతేకాకుండా నగదు కొరత సైతం బంగారం, వెండి ధరల పతనానికి కారణమైందని పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?



Click it and Unblock the Notifications
