గ త వారం బాగా త గ్గిన బంగారం బంగారం ధర సోమవారం స్వల్పంగా పుంజుకొంది. శ నివారం రోజు పది గ్రాముల బంగారం ధ ర రూ.30,240 ఉండగా.. నేడు రూ.170 పెరిగి రూ.30,410కి చేరింది. పండుగ సీజన్ కావడంతో రిటైలర్స్ , వ్యాపారులు బంగారాన్ని కొనుగోలు చేయడంతో ధర పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా కాస్త పెరిగింది. కిలో వెండి శ నివారం రూ.41,430 ఉండగా.. సోమవారం రూ.450 పెరిగి రూ.42,750కి చేరింది. మార్కెట్ వర్గాలు, నాణెల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ పెర గ డ మే ఇందుకు కార ణం.