తీవ్ర నష్టాల్లో ఉన్న 15 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో ఐదింటి కోసం కేబినెట్ అనుమతి కూడా వచ్చేసింది. మరో వైపు అలాగే మూడు ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్దరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తతంగమంతా నీతి ఆయోగ్ సూచనల మేరకు జరుగుతోందని అనధికార వర్గాల సమాచారం. కొన్ని మంత్రిత్వ శాఖలు వాటి పరిధిలో ఉన్న సంస్థలను మూసివేసేందుకు సుముఖంగా ఉండగా, మరికొన్ని శాఖలు ఈ ప్రక్రియను అంగీకరించడం లేదు.

హెచ్పీసీఎల్ బయో ఫ్యూయెల్స్ మూసేయడాన్ని పెట్రోలియం శాఖ వ్యతిరేకిస్తోంది. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ బ్రిటీష్ ఇండియా కార్పొరేషన్, ఎల్గిన్ మిల్స్ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాయి. మరో మూడు ఫార్మా పీఎస్యూల విషయాన్ని మంత్రుల కమిటీ ముందుకు తీసుకెళ్లగా ఆ కమిటీ హిందూస్తాన్ యాంటిబయోటిక్స్ను క్లోజ్ చేయకూడదని సూచించింది. హెచ్ఎంటీ సంస్థలను మూసివేసేందుకు రూపొందించిన ప్రణాళికకు భారీ పరిశ్రమల శాఖ అనుమతించింది. అదే విధంగా సెంట్రల్ ఇన్ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ను మూసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications