ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాల కొత్త వినియోగదారుల సంఖ్య ఆగస్టులో 20.9లక్షల మేర పెరగడంతో మొత్తం జీఎస్ఎం మొబైల్ వాడకందార్ల సంఖ్య 78.1 కోట్లకు చేరింది. జులైలో 77.9 కోట్లగా ఉన్న ఈ సంఖ్య ఆగస్టులో ఈ మేరకు పెరిగిందని సెల్యూలార్ ఆపరేటర్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) తెలిపింది.

సీవోఏఐ సమాచారం ప్రకారం భారతి ఎయిర్టెల్ వినియోగదార్ల సంఖ్య 25.7 కోట్లుగా ఉండగా; వోడాఫోన్ వాడే వారి సంఖ్య 20 కోట్లుగా, ఐడియా కస్టమర్ల సంఖ్య 17.7 కోట్లుగా ఉంది. మొత్తం అన్ని నెట్వర్క్ల్లో జతయిన కొత్తవారిలో ఆగస్టు నెలలో ఎయిర్టెల్ 33 శాతం వినియోగదార్లను సంపాదించింది. సీవోఏఐ లెక్కించిన వినియోగదార్ల మొత్తంలో జియో వాడకందార్లను లెక్కించలేదు. ఎందుకంటే ముకేశ్ అంబానీ అధికారికంగా సెప్టెంబరు5నే రిలయన్స్ జియో గురించి ప్రకటించారు.
7.15 కోట్లతో ఉత్తరప్రదేశ్(తూర్పు) సర్కిల్ మొత్తం వినియోగదారుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర రెండో స్థానంలో ఉండగా బీహార్ మూడో స్థానంలో ఉంది. ఈ మూడు సర్కిళ్లు కలిపి 20.491 కోట్ల వినియోగదారులున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications