ఉర్జిత్ పటేల్ సంతకంతో రూ. 20 నోట్లు
ఉర్జిత్ పటేల్ సంతకం ఉన్న రూ. 20 నోట్లను ఆర్బీఐ త్వరలో విడుదల చేయనుందని రిజర్వ్బ్యాంక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ₹ (కొత్త రూపాయి చిహ్నం) ఉంచి మహాత్మాగాంధీ సిరీస్-2005లో ఉండే రూ. 20 నోట్లను ఆర్బీఐ తయారుచేస్తోంది. ప్రింటింగ్ సంవత్సరం 2016 ఉండేలా వీటిని రూపొందిస్తున్నారు. డిజైన్, సెక్యూరిటీ ఫీచర్లన్నీ ఇంతకుమునుపు మహాత్మా గాంధీ సిరీస్-2005లో ఉన్న విధంగా ఉంటాయి. అయితే ఇంతకుముందు మార్కెట్లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఆర్బీఐ నోట్లన్నీ చెల్లుబాటు అవుతాయని తెలిపారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications