41 పాయింట్ల లాభంతో ముగిసిన మార్కెట్లు
సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్మార్కెట్లు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 40.66 పాయింట్ల లాభంతో 28,412 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 8,742 వద్ద ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 66.97 వద్ద కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో బీహెచ్ఈఎల్, జీ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్, మారుతి సుజుకీ, ఐటీసీ లిమిటెడ్ షేర్లు లాభపడగా.. ఎస్బ్యాంక్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, టాటాస్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.ఎఫ్ఎమ్సీజీ, హెల్త్కేర్ రంగాల షేర్లు బాగా లాభపడ్డాయి.

More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications