స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1 శాతం లాభంతో దాదాపు 292 పాయింట్లు పైకి ఎగసింది. వారం వారీగా చూస్తే వరుసగా మూడో వారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 292.80 పాయింట్లు(1.05%) లాభపడి 28,152.40 పాయింట్ల వద్ద, నిఫ్టీ 80 పాయింట్ల(0.93%) లాభంతో 8,672దగ్గర క్లోజ్ అయ్యాయి. మొత్తం వారానికి బీఎస్ఈ సెన్సెక్స్ 0.26 శాతం లాభాన్ని నమోదు చేసింది. ఎన్ఎస్ఈ సూచీ వారానికి 0.13 శాతం నష్టాలను నమోదు చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఈ రోజు 7.1 శాతం లాభపడ్డాయి. రిలయన్స్ 2.1 శాతం లాభపడింది.
దేశీయ స్టాక్ ఎక్స్చేంజీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, హిందాల్కో, టాటా మోటార్స్ షేర్లు లాభాలతో ముగియగా; భారత్ పెట్రోలియం, టెక్ మహీంద్రా, సిప్లా, ఐడియా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా దేశీయ మార్కెట్లకు సోమవారం సెలవు.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications