రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచి ఎదురయ్యే పోటీని ముందుగానే పసిగట్టిన అందుకు తగ్గట్లుగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఇప్పటికే కొన్ని డేటా ప్యాక్ల ధరలు తగ్గించిన ఈ టెలికాం సంస్థ తన వినియోగదారుల కోసం మై హోం రివార్డ్స్ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ పథకంలో భాగంగా ప్రతి పోస్ట్పెయిడ్ బ్రాడ్బ్యాండ్ వాడకందారుకు అదనంగా 5 జీబీ డేటాను ఆఫర్ చేయనుంది. 1 జీబీ అంటే 1024 మెగాబైట్లు. 1 మెగాబైట్ అంటే 1024 కిలోబైట్లు. ఎంత ఎక్కువగా ఎయిర్టెల్ కనెక్షన్లను కలిగి ఉంటే అంత ఎక్కువగా డేటాను పొందే అవకాశం ఉంటుందని భారతి ఎయిర్టెల్ సీఈవో హేమంత్ గురు స్వామి తెలిపారు. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉన్న ఇంట్లోని కుటుంబ సభ్యులకు రెండు ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ సిమ్లు, ఒక ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కనెక్షన్ ఉంటే ఒక్కోదానికి 5 జీబీ చొప్పున 15 జీబీ అదనపు డేటాను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు. కస్టమర్లంతా మై ఎయిర్టెల్ యాప్ లేదా మై హోమ్ సెక్షన్ ద్వారా తమ కనెక్షన్లను నమోదు చేసుకుని మై హోం రివార్డులను సొంతం చేసుకోవచ్చని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications