వచ్చే కొన్ని వారాల్లో బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీని స్మార్ట్ఫోన్ల ద్వారా మరింత సులభతరం చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఐడీఆర్బీటీ(ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చి ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అవసరమైతే డిజిటల్ లావాదేవీలు చేసే వ్యాపారులకు పన్ను ప్రయోజనాలు కల్పించే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

దేశంలో మొబైల్ వాడకం పెరుగుతున్న కొద్దీ, యూఎస్ఎస్డీ విధానమైన *99# , యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ విధానాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు. "స్మార్ట్ఫోన్ విరివిగా అందుబాటులో ఉంటున్నందున యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) పట్ల నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఈ విధానం ద్వారా బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీ సులువు అవుతుంది." అని ఆర్బీఐ గవర్నర్ అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications