7 వేల మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల పేర్లు రేపు వెల్లడిస్తాం: బ్యాంక్ యూనియన్
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్దేశపూర్వక ఎగవేతదార్లను ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపిస్తూ, 7 వేల మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల పేర్లను రేపు వెల్లడిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) ప్రకటించింది. కార్పొరేట్ ఎగవేతదార్లపై ప్రభుత్వం మెతకవైఖరి అవలంబిస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం అహ్మదాబాద్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. "ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 7000 మంది ఉద్దేశపూర్వక పూర్వక ఎగవేతదార్లున్నారు. మార్చి,2016 నాటికి వారంతా కలిసి బ్యాంకులకు 70 వేల కోట్ల రూపాయలను మోసం చేసారు. వారిని ప్రజల ముందుంచాలి. ఇందుకోసం బ్యాంకు యూనియన్లు నేతృత్వం వహిస్తాయి." అని వెంకటాచలం చెప్పారు.

More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications