ముంబై: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బడ్జెట్ విమానయాన సంస్థ గోఎయిర్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. క్రిస్మస్ సేల్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద ప్రారంభ టికెట్ ధరను రూ. 603గా నిర్ణయించింది.
మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
అదే విధంగా టికెట్ బుక్ చేసుకున్న ప్రతి 25 మందిలో ఒకరు ఉచితంగా టికెట్ను గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించడంలో ఎల్లప్పుడూ ముందుండే గో ఎయిర్ గత నెలలో కూడా రూ. 691కే టికెట్ను అందిస్తున్నట్టు ప్రకటించింది.

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పలు విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. జెట్ ఎయిర్ వేస్ కూడా ఎకానమీ క్లాస్ టికెట్ ధరను రూ. 1,158గా నిర్ణయించింది. అయితే ఈ ఆఫర్ ఒకవైపు ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుంది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో దేశీయంగా 6.60 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications