న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఈ-సహయోగ్', 'పాన్ క్యాంప్స్' కార్యక్రమాలను మంగళవారం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారులతో ఈ-మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపే ఈ-సహయోగ్ సేవలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటి వరకు ఈ-సహయోగ్ సేవలను తాత్కాలికంగా పరీక్షించిన సీబీడీటీ ఇకపై పూర్తి స్థాయిలో అమలు చేయాలనే నిర్ణయం చేసుకుంది. దీంతో పాటు దేశంలో మరింత మందిని పాన్ కార్డు పరిధిలోకి తీసుకొచ్చేందుకు దేశ వ్యాప్తంగా పాన్ కార్డు క్యాంపులను నిర్వహించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23 కోట్ల మంది మాత్రమే పాన్ కార్డుని కలిగి ఉన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది పాన్ పరిధిలోకి వస్తే బడ్జెట్లో ప్రతిపాదించినట్లు రూ.లక్షపై కొనుగోలు, అమ్మకాలకు పాన్ కార్డును తప్పనిసరి చేసే వెసులు బాటు ప్రభుత్వానికి లభిస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications