దేశవ్యాప్తంగా పాన్‌ క్యాంపులు: ప్రారంభించిన జైట్లీ

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఈ-సహయోగ్', 'పాన్ క్యాంప్స్' కార్యక్రమాలను మంగళవారం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారులతో ఈ-మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపే ఈ-సహయోగ్‌ సేవలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పటి వరకు ఈ-సహయోగ్‌ సేవలను తాత్కాలికంగా పరీక్షించిన సీబీడీటీ ఇకపై పూర్తి స్థాయిలో అమలు చేయాలనే నిర్ణయం చేసుకుంది. దీంతో పాటు దేశంలో మరింత మందిని పాన్ కార్డు పరిధిలోకి తీసుకొచ్చేందుకు దేశ వ్యాప్తంగా పాన్ కార్డు క్యాంపులను నిర్వహించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.

Arun Jaitley to launch eSahyog and PAN camps on Tuesday

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23 కోట్ల మంది మాత్రమే పాన్ కార్డుని కలిగి ఉన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది పాన్‌ పరిధిలోకి వస్తే బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు రూ.లక్షపై కొనుగోలు, అమ్మకాలకు పాన్‌ కార్డును తప్పనిసరి చేసే వెసులు బాటు ప్రభుత్వానికి లభిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+