హైదరాబాద్: విమాన ప్రయాణికులకు తమ సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కుమారుడు, ట్రూజెట్(టర్బో మెగా ఎయిర్వేస్) విమానయాన సంస్థ డైరెక్టర్, బ్రాండ్ అంబాసిడర్ రాంచరణ్ తెలిపారు. ట్రూజెట్ విమానయాన సంస్థ ద్వారా రాంచరణ్ ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచరణ్ మాట్లాడారు. జులై 12న హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రికి ట్రూజెట్ విమాన సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. తొలి విమానం హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరుతుందని తెలిపారు.

రాంచరణ్ తేజ్
విమాన ప్రయాణికులకు తమ సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కుమారుడు, ట్రూజెట్(టర్బో మెగా ఎయిర్వేస్) విమానయాన సంస్థ డైరెక్టర్, బ్రాండ్ అంబాసిడర్ రాంచరణ్ తెలిపారు.

రాంచరణ్ తేజ్
ట్రూజెట్ విమానయాన సంస్థ ద్వారా రాంచరణ్ ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టారు.

రాంచరణ్ తేజ్
ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచరణ్ మాట్లాడారు.

రాంచరణ్ తేజ్
జులై 12న హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రికి ట్రూజెట్ విమాన సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. తొలి విమానం హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరుతుందని తెలిపారు.

రాంచరణ్ తేజ్
ఆ తర్వాత విజయవాడ, విశాఖపట్నం, షిర్డీలకు కూడా తమ విమాన సర్వీసులు ఉంటాయని చెప్పారు. జులై 15 నుంచి చెన్నై-రాజమండ్రి సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఆ తర్వాత విజయవాడ, విశాఖపట్నం, షిర్డీలకు కూడా తమ విమాన సర్వీసులు ఉంటాయని చెప్పారు. జులై 15 నుంచి చెన్నై-రాజమండ్రి సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య సర్వీసులు నడుతామని రాంచరణ్ తెలిపారు.
తాను ట్రూజెట్ సంస్థలో డైరెక్టర్గా, అంబాసిడర్గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తమ విమానయాన సంస్థలో కంఫర్ట్, టైమింగ్, బెస్ట్ ఫుడ్, అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ఏ ఇతర విమానయాన సంస్థలకు తీసిపోని విధంగా సౌకర్యాలు ఉంటాయని రాంచరణ్ తెలిపారు.
65ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. త్వరలో ఈశాన్య రాష్ట్రాలకు కూడా సర్వీసులు ప్రారంభిస్తామని ట్రూజెట్ మరో డైరెక్టర్ తెలిపారు. కోయంబత్తూరు, పుణె, గోవాలకు కూడా సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications