గల్ఫ్ దేశాల్లో బతుకు తెరువు కోసం వివిధ పనుల నిమిత్తం ప్రపంచ వ్యాప్తంగా అక్కడకు వెళ్లిన విదేశీయుల సంఖ్య 2.5 కోట్లు. వీరంతా గతేడాది గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా రెమిటెన్స్ రూపంలో రూ. 10 వేల కోట్ల డాలర్లు పంపినట్టు ఓ నివేదిక వెల్లడించింది.
ఈ రెమిటెన్స్ను పంపిన వారిలో భారతీయలు కూడా చాలా మంది ఉన్నారు. 2010 సంవత్సరంతో పోలిస్తే గతేడాదిలో పంపిన సొమ్ము రెండింతలు అధికం కావడం విశేషం. ఈ సొమ్ము గల్ఫ్ దేశాల (బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఉమ్మడి జిడిపిలో 6.2 శాతానికి సమానమని పేర్కొంది.

రెమిటెన్స్ స్ధానంలో మొట్టమొదటి స్ధానంలో సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియాలో ఉన్న కోటి మంది విదేశీయులు 4,400 కోట్ల డాలర్లు తమ దేశాలకు పంపించారు. ఆ తర్వాతి స్ధానంలో 2,900 కోట్ల డాలర్లతో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ఉంది.
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తోన్న వారిలో ఎక్కువ మంది భారత్ నుంచి ఉండటం విశేషం. ఆ తర్వాతి స్ధానాల్లో స్థానాల్లో ఈజిప్టు, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, పాకిస్తానీయులు ఉన్నట్టు నివేదికలో పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications