న్యూఢిల్లీ: భారత్ గ్లోబల్ ఎకానమీగా అవతరించాలంటే సరైన సమయంలో విధానపరమైన చర్యలను తీసుకోవాలని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. అంతేకాదు ఫించన్ పథకాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనకు తాను వ్యతిరేకమని అన్నారు.
ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ను గ్లోబర్ ఎకానమీగా తయారు చేయాలంటే అనేక కొత్త పాలసీలను తీసుకురావాలన్నారు. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పూర్తి క్యాపిటల్ అకౌంట్ మారకం వైపు భారత్ మరలనుందన్న వ్యాఖ్యలను తాను పూర్తిగా మద్దతిస్తున్నానని చెప్పారు.

వీటితో పాటు గడువు ముగిశాక ఫించన్ పథకాలపై లభించే మొత్తంపై పన్ను విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ ఫించను పథకం ఖాతాదారులకు కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని, దీంతో ఈపీఎఫ్ఓకి సమాన స్ధాయి హోదా లభిస్తుందని పీఎఫ్ఆర్డీఏ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పన్ను చెల్లించకుండా చూసేందుకు ఎన్పీఎస్ కింద ఖాతాదారులు పలు పథకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన అన్నారు. ఇటీవలే దేశ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి అంతర్జాతీయ పైనాన్స్ సెంటర్ను గుజరాత్లో ప్రారంభించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications