న్యూఢిల్లీ: భారత్ గ్లోబల్ ఎకానమీగా అవతరించాలంటే సరైన సమయంలో విధానపరమైన చర్యలను తీసుకోవాలని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. అంతేకాదు ఫించన్ పథకాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనకు తాను వ్యతిరేకమని అన్నారు.
ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ను గ్లోబర్ ఎకానమీగా తయారు చేయాలంటే అనేక కొత్త పాలసీలను తీసుకురావాలన్నారు. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పూర్తి క్యాపిటల్ అకౌంట్ మారకం వైపు భారత్ మరలనుందన్న వ్యాఖ్యలను తాను పూర్తిగా మద్దతిస్తున్నానని చెప్పారు.

వీటితో పాటు గడువు ముగిశాక ఫించన్ పథకాలపై లభించే మొత్తంపై పన్ను విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ ఫించను పథకం ఖాతాదారులకు కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని, దీంతో ఈపీఎఫ్ఓకి సమాన స్ధాయి హోదా లభిస్తుందని పీఎఫ్ఆర్డీఏ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పన్ను చెల్లించకుండా చూసేందుకు ఎన్పీఎస్ కింద ఖాతాదారులు పలు పథకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన అన్నారు. ఇటీవలే దేశ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి అంతర్జాతీయ పైనాన్స్ సెంటర్ను గుజరాత్లో ప్రారంభించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications