దాదాపు 20 సంవత్సరాల తర్వాత రూపాయి నోట్లు భారత్లో చలామణిలోకి వచ్చాయి. కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి సంతకంతో కూడిన ఈ నోట్లను రాజస్ధాన్లోని నద్వారా గ్రామంలోని శ్రీనాథ్ జీ దేవాలయంలో ఇటీవల వీటిని విడుదల చేశారు.
కాగా, రూపాయి నోటు మినహా మిగతా అన్ని భారత కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంతకం ఉంటుదన్న సంగతి తెలిసిందే. ఈ కొత్తగా విడుదలైన రూపాయి నోట్లతో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న అన్ని రూపాయి నోట్లు చెల్లుబాటు అవుతాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కొత్త నోట్లు 110 మైక్రానుల మందంతో ఉన్నాయి. వీటిని పూర్తిగా పత్తి నుంచి తయారు చేసిన కాగితంతో తయారు చేశారు. "సత్యమేవ జయతే" అనే అక్షరాలు లేకుండా ఉండే అశోఖ స్తంభం గుర్తు ఉంటుంది.
పింక్, గ్రీన్ రంగు కలయికతో హిందీ, ఇంగ్లీషు బాషల్లో మెహ్రిషి సంతకంతో ఉంటుంది. 1994లో రూపాయి నోట్ల తయారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2, 5 రూపాయల నోట్ల ముద్రణను 1995లో నిలిపివేశారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications