న్యూయార్క్/న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన మొబైల్ మార్కెటింగ్ సంస్థ ‘జిప్ డయల్'ను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కొనుగోలు చేసింది. దాదాపు 30 మిలియన్ డాలర్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని జిప్ డయల్ తన వెబ్సైట్, ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడించింది.
ట్విట్టర్ ఇండియా కూడా తన ఖాతాలో ఈ ఒప్పందం గురించి ట్వీట్ చేసింది. దేశ వ్యాప్తంగా ప్రజలతో మరింత అందుబాటులో ఉండేందుకు జిప్ డయల్ను సొంతం చేసుకున్నామని ట్విట్టర్ పేర్కొంది.

బెంగళూరుకు చెందిన జిప్ డయల్ మార్కెటింగ్ ప్రచారం కోసం తమ క్లయింట్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లను సేకరిస్తుంది. దీంతో వినియోగదారులు కొన్ని నెంబర్లకు కాల్ చేయగా, కనెక్ట్ అయ్యే ముందు కాల్ హ్యాంగ్ అవుతుంది. అంటే మిస్డ్ కాల్ వస్తే సరిపోతుంది.
తర్వాత వారికి కావాల్సిన సమాచారానికి సంబంధించిన సమాధానం ప్రమోషన్ రూపంలో ఉన్న టెక్స్ట్ మెసేజ్ ద్వారా వెళ్తుంది. జిప్ డయల్ క్లైంట్లలో యునీలీవర్, డిస్నీ, జిల్లెట్, అమెజాన్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

ఫ్రిజ్లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

Bengaluru: బెంగళూరులో 9-5 షెడ్యూల్ అంటే ఇదే.. సోషల్ మీడియాలో టెక్కీ షేర్ చేసిన రియాలిటీ!

Bengaluru: బెంగళూరులో సామాన్యుడు బ్రతకగలడా? వైరల్ అవుతున్న టెక్కీ నెలవారీ ఖర్చుల చిట్టా!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

Bullet train: మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్! సౌత్ ఇండియాలో రాబోయే రూట్లు ఇవే..

Bengaluru: దుబాయ్ ఎయిర్పోర్ట్లో నరకం చూశాం: యుద్ధం మధ్య చిక్కుకున్న పీవీ సింధు ఎమోషనల్ పోస్ట్!

Bengaluru: క్యాబ్లోనే వంట, ఆఫీస్ వర్క్.. బెంగళూరు ట్రాఫిక్పై జర్మన్ యువతి జోకులు!



Click it and Unblock the Notifications