స్పైస్జెట్ ఆఫర్: క్యాన్సిల్ చేసుకున్న నో పెనాల్టీ
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ వినియోగదారులకు అధ్బుతమైన ఆఫర్ను ప్రకటించింది. బుక్ చేసుకున్న టిక్కెట్టును 24 గంటల్లో రద్దు చేసుకుంటే వారి నుంచి ఎలాంటి పెనాల్టీని వసూలు చేయబోమని ప్రకటించింది. ఇది కూడా సంస్ధ వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇప్పటి వరకు జెట్ ఎయిర్వేస్ అంతర్జాతీయ టిక్కెట్టును క్యాన్సిల్ చేసుకుంటే రూ. 5,000... ప్రయాణ తేదీని మార్చుకుంటే రూ. 3,000 పెనాల్టీ కింద వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దేశీయంగా ప్రయాణాల విషయంలో టిక్కెట్లు రద్దు చేసుకున్న లేదా ప్రయాణ తేదీని మార్చుకున్న రూ. 1,750 వసూలు చేస్తోంది.

తాజాగా, ఇప్పుడు ఈ నిబంధనలను తీసివేయడంతో స్పైస్జెట్ ప్రయాణీకులకు భారీ ఊరట లభించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications