హైదరాబాద్: ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ సెల్కాన్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. మిలీనియం సిరీస్లో భాగంగా విడుదల చేసిన అక్టా 510లో సరికొత్త టెక్నాలజీని పొందుపర్చింది. ఈ సరికొత్త మొబైల్ను ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా బుధవారం ఆవిష్కరించారు.
ఈ స్మార్ట్ఫోన్లో హాట్నాట్, హ్యండ్స్-ఫ్రీ సెల్ఫీ, ఇంటిలిజెంట్ వేకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంట్లో హాట్నాట్ ద్వారా టచ్స్క్రీన్స్ ద్వారానే డేటాను ఇతర మొబైల్కు పంపుకోవచ్చును. బ్లూటూత్, ఇతర యాప్స్ను వినియోగించాల్సిన అవసరం లేదు.
సెల్ఫీ ఫోటో దిగడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికోసం ప్రత్యేకంగా హ్యాండ్స్ ఫ్రీని నిక్షిప్తం చేసింది. దీనిద్వారా సులభంగా సెల్ఫీ ఫోటోను తీసుకోవచ్చును. స్కీన్ స్లిప్ మోడ్లోకి వెళ్లిన తర్వాత ఒకే బటన్ ద్వారా కెమెరాగానీ, ఇంటర్నెట్, పాటలు, ప్లే స్టోర్, వీడియోను తిలకించవచ్చు.

తమన్నా
ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ సెల్కాన్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది.

తమన్నా
మిలీనియం సిరీస్లో భాగంగా విడుదల చేసిన అక్టా 510లో సరికొత్త టెక్నాలజీని పొందుపర్చింది.

తమన్నా
ఈ సరికొత్త మొబైల్ను ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా బుధవారం ఆవిష్కరించారు.

తమన్నా
ఈ స్మార్ట్ఫోన్లో హాట్నాట్, హ్యండ్స్-ఫ్రీ సెల్ఫీ, ఇంటిలిజెంట్ వేకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంట్లో హాట్నాట్ ద్వారా టచ్స్క్రీన్స్ ద్వారానే డేటాను ఇతర మొబైల్కు పంపుకోవచ్చును.

తమన్నా
బ్లూటూత్, ఇతర యాప్స్ను వినియోగించాల్సిన అవసరం లేదు. సెల్ఫీ ఫోటో దిగడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికోసం ప్రత్యేకంగా హ్యాండ్స్ ఫ్రీని నిక్షిప్తం చేసింది.

తమన్నా
దీనిద్వారా సులభంగా సెల్ఫీ ఫోటోను తీసుకోవచ్చును. స్కీన్ స్లిప్ మోడ్లోకి వెళ్లిన తర్వాత ఒకే బటన్ ద్వారా కెమెరాగానీ, ఇంటర్నెట్, పాటలు, ప్లే స్టోర్, వీడియోను తిలకించవచ్చు.

తమన్నా
ఈ సందర్భంగా సెల్కాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీ మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని ఒక రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు.
డ్యూయల్ సిమ్ కలిగిన అక్టా 510లో 1.4 గిగాహెడ్జ్ అక్టా-కోర్ కిట్క్యాట్ అపరేటింగ్ సిస్టమ్, 1జీబీ ర్యామ్, 5 హెచ్డీ ఐపీఎస్ అండ్ ఓజీఎస్ డిస్ప్లే, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, వీడియోకాలింగ్ కోసం ముందుభాగంలో 3.2 మెగాపిక్సెల్ కెమెరా, 8 జీబీ మెమొరీ(32 జీబీ వరకు పెంచుకునే వీలుంటుంది), 2000 ఎంహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ మొబైల్ ధర రూ.8,999గా నిర్ణయించింది.
ఈ సందర్భంగా సెల్కాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీ మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని ఒక రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ముందుగా ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే మొబైల్ ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే విడిభాగాలు ఇక్కడే ఉత్పత్తి అయితే సంస్థలకు లాభం చేకూరుతుందన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications