న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన పాపా జాన్స్ ఇంటర్నేషనల్ తన భారతీయ ప్రాంఛైజీ అయిన ఓమ్ పిజ్జా అండ్ ఈట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పిజ్జా కార్నర్ను కోనుగోలు చేసింది. ఓమ్ పిజ్జా అండ్ ఈట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ బంధువు అతుల్య మిట్టల్ ఒక ప్రమోటర్గా వ్యవహారిస్తున్నారు.
ఐతే ఎంత మొత్తానికి కొనుగోలు చేశారన్నది మాత్రం బయటకు వెల్లడించలేదు. దక్షణ భారత్లో పిజ్జా కార్నర్ స్టోర్లను విలీనం చేసుకోవడం కోసం పాపా జాన్స్ ఒప్పందం కుదర్చుకుంది. 2015 తొలి త్రైమాసికంలో ప్రస్తుత పిజ్జా కార్నర్ స్టోర్లన్నీ పాపా జాన్స్ బ్రాండెడ్ రెస్టారెంట్లుగా మారుతాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ కొనుగోలుపై పాపా జాన్స్ ఇండియా సీఈఓ జోసెఫ్ చెరియన్ను సంప్రదించగా, ఈ కొనుగోలు వల్ల భారతీయ మార్కెట్లోకి మరింతగా చొచ్చుకుపోవడానికి అవకాశం కలిగిస్తుందన్నారు. తక్కువ కాలంలో వృద్ది చెందడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కొనుగోలుతో మేం భారత్లో మూడవ అతిపెద్ద పిజ్జా సంస్ధగా అవతరిస్తామన్నారు.
More From GoodReturns

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications