న్యూఢిల్లీ: అమేజ్, సిటీ కార్ల అమ్మకాల జోరుతో హోండా కార్స్ ఇండియా డీలర్షిప్ నెట్ వర్క్ను విస్తరించటంపై దృష్టి సారించింది. వచ్చే 16 నెలల్లో కొత్తగా మరో 100 డీలర్షిప్లను దేశ వ్యాప్తంగా ప్రారంభించేదుకు చర్యలు తీసుకుంటుంది.
వచ్చే మార్చి నాటికి 150 నగరాల్లో 230 డీలర్షిప్లకు విస్తరించాలని, ఆ తర్వాత 300 డీలర్షిప్ సంఖ్యను సాధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హీరోనోరి కనయమా వెల్లడించారు.
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో కొత్త హోండా కార్ల షోరూమ్ను గురువారం ఆయన ప్రారంభించారు. హోండా కార్స్కు ఇది భారత్లో 200వ షోరూమ్. "మెట్రో హోండా" పేరుతో దీన్ని నెలకొల్పారు.
వీటి ద్వారా అమ్మకాలను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకున్న డీలర్షిప్లలో 75 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ కార్ల వార్షిక ఉత్పత్తి సామ ర్థ్యం 2.40 లక్షలుగా ఉందని, డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతూ పోతామని ఆయన చెప్పారు.

భారత్లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
దేశంలో 200వ డీలర్షిప్ ‘మెట్రో హోండా'ను సికింద్రాబాద్లో గురువారం ప్రారంభిస్తున్న ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ కనయమా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.

భారత్లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో కొత్త హోండా కార్ల షోరూమ్ను గురువారం ఆయన ప్రారంభించారు. హోండా కార్స్కు ఇది భారత్లో 200వ షోరూమ్. "మెట్రో హోండా" పేరుతో దీన్ని నెలకొల్పారు.

భారత్లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
వచ్చే మార్చి నాటికి 150 నగరాల్లో 230 డీలర్షిప్లకు విస్తరించాలని, ఆ తర్వాత 300 డీలర్షిప్ సంఖ్యను సాధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హీరోనోరి కనయమా వెల్లడించారు.

భారత్లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1,01,442 కార్లను విక్రయించామని, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే అమ్మకాల్లో వృద్ధి 43 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

భారత్లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో కొత్త హోండా కార్ల షోరూమ్ను గురువారం ఆయన ప్రారంభించిన తర్వాత షోరూమ్ మేనేజర్ మెమెంటో అందిస్తున్న దృశ్యం.

భారత్లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
కార్ల మార్కెట్లో ఈ మధ్యకాలంలో కాస్త మందగమనం కనిపించినా రానున్న కాలంలో విక్రయాలు పుంజుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు.

భారత్లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో కొత్త హోండా కార్ల షోరూమ్ను గురువారం ఆయన ప్రారంభించిన తర్వాత షోరూమ్ మేనేజర్ మెమెంటో అందిస్తున్న దృశ్యం.

భారత్లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
వీటి ద్వారా అమ్మకాలను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకున్న డీలర్షిప్లలో 75 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయని చెప్పారు.

భారత్లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
ఇప్పటి వరకున్న డీలర్షిప్లలో 75 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1,01,442 కార్లను విక్రయించామన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1,01,442 కార్లను విక్రయించామని, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే అమ్మకాల్లో వృద్ధి 43 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్ల మార్కెట్లో ఈ మధ్యకాలంలో కాస్త మందగమనం కనిపించినా రానున్న కాలంలో విక్రయాలు పుంజుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications