న్యూఢిల్లీ: భారతదేశంలో స్మార్ట్ సిటీలు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 2022నాటికల్లా అందరికీ ఇళ్లు వంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు శనివారం సింగపూర్ పారిశ్రామిక వేత్తలు, నిర్మాణ రంగ సంస్థలకు పిలుపు నిచ్చారు.
నిధులతో పాటు పరిశ్రమలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. గతంలో లేనంత సులభంగా భారత్లో తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రధానమంత్రి పిలుపునిచ్చిన మేక్ ఇండియాను ఉపయోగించుకోవాలని సూచించారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా వెంకయ్య నాయుడు నిర్మాణ రంగం, విద్యుత్, ఎలక్ర్టానిక్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సర్వీసులు, షిప్పింగ్, చమురు, గ్యాస్ తదితర రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
సింగపూర్లో భారత హైకమిషనర్ విజయా ఠాకూర్ సింగ్, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సింగపూర్ జాతీయాభివృద్ది మంత్రి డెస్మండ్ లీ, ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి ఈశ్వరన్లతో వెంకయ్య చర్చలు జరిపారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
భారతదేశంలో స్మార్ట్ సిటీలు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 2022నాటికల్లా అందరికీ ఇళ్లు వంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు శనివారం సింగపూర్ పారిశ్రామిక వేత్తలు, నిర్మాణ రంగ సంస్థలకు పిలుపు నిచ్చారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
నిధులతో పాటు పరిశ్రమలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. గతంలో లేనంత సులభంగా భారత్లో తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రధానమంత్రి పిలుపునిచ్చిన మేక్ ఇండియాను ఉపయోగించుకోవాలని సూచించారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
సింగపూర్ పర్యటనలో భాగంగా వెంకయ్య నాయుడు నిర్మాణ రంగం, విద్యుత్, ఎలక్ర్టానిక్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సర్వీసులు, షిప్పింగ్, చమురు, గ్యాస్ తదితర రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
సింగపూర్లో భారత హైకమిషనర్ విజయా ఠాకూర్ సింగ్, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
సింగపూర్ జాతీయాభివృద్ది మంత్రి డెస్మండ్ లీ, ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి ఈశ్వరన్లతో వెంకయ్య చర్చలు జరిపారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా వెంకయ్య పాల్గొని ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి ఆలోచనా విధానం గురించి వివరించారు.
భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా వెంకయ్య పాల్గొని ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి ఆలోచనా విధానం గురించి వివరించారు. భారత దేశం వేగవంతంగా అభివృద్ది చెందేందుకు తోడ్పడాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా వారిని కోరారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications