న్యూఢిల్లీ: భారతదేశంలో స్మార్ట్ సిటీలు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 2022నాటికల్లా అందరికీ ఇళ్లు వంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు శనివారం సింగపూర్ పారిశ్రామిక వేత్తలు, నిర్మాణ రంగ సంస్థలకు పిలుపు నిచ్చారు.
నిధులతో పాటు పరిశ్రమలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. గతంలో లేనంత సులభంగా భారత్లో తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రధానమంత్రి పిలుపునిచ్చిన మేక్ ఇండియాను ఉపయోగించుకోవాలని సూచించారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా వెంకయ్య నాయుడు నిర్మాణ రంగం, విద్యుత్, ఎలక్ర్టానిక్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సర్వీసులు, షిప్పింగ్, చమురు, గ్యాస్ తదితర రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
సింగపూర్లో భారత హైకమిషనర్ విజయా ఠాకూర్ సింగ్, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సింగపూర్ జాతీయాభివృద్ది మంత్రి డెస్మండ్ లీ, ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి ఈశ్వరన్లతో వెంకయ్య చర్చలు జరిపారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
భారతదేశంలో స్మార్ట్ సిటీలు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 2022నాటికల్లా అందరికీ ఇళ్లు వంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు శనివారం సింగపూర్ పారిశ్రామిక వేత్తలు, నిర్మాణ రంగ సంస్థలకు పిలుపు నిచ్చారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
నిధులతో పాటు పరిశ్రమలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. గతంలో లేనంత సులభంగా భారత్లో తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రధానమంత్రి పిలుపునిచ్చిన మేక్ ఇండియాను ఉపయోగించుకోవాలని సూచించారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
సింగపూర్ పర్యటనలో భాగంగా వెంకయ్య నాయుడు నిర్మాణ రంగం, విద్యుత్, ఎలక్ర్టానిక్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సర్వీసులు, షిప్పింగ్, చమురు, గ్యాస్ తదితర రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
సింగపూర్లో భారత హైకమిషనర్ విజయా ఠాకూర్ సింగ్, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
సింగపూర్ జాతీయాభివృద్ది మంత్రి డెస్మండ్ లీ, ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి ఈశ్వరన్లతో వెంకయ్య చర్చలు జరిపారు.

భారత్లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా వెంకయ్య పాల్గొని ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి ఆలోచనా విధానం గురించి వివరించారు.
భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా వెంకయ్య పాల్గొని ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి ఆలోచనా విధానం గురించి వివరించారు. భారత దేశం వేగవంతంగా అభివృద్ది చెందేందుకు తోడ్పడాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా వారిని కోరారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications