రూ. 5000 నోటు అవాస్తవం..!: ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: రూ. 5000 నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయనేది అబద్దంమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో సోమవారం ఉదయం... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం మార్కెట్లోకి రూ. 5000 నోట్లను విడుదల చేయనున్నట్లు ట్వీట్స్ వచ్చాయి.

ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికార ప్రతినిధి స్పందించారు. మంగళవారం రూ. 5000 వేల నోటు విడుదల అవుతుందంటూ.. ఓ నోటు ఫోటోను పెట్టారు. ఐతే వెయ్యి రూపాయల నోటు మీద 1 అంకెకు బదులు.... 5 పెట్టేసి ట్విట్టర్‌లో అబద్దాన్ని ప్రచారం చేశారని అన్నారు.

No Rs. 5,000 Denomination Note Launch, Says RBI

అసలు తమకు రూ. 5000 నోటు లాంటి ప్రతిపాదనే లేదని, ఇలాంటి వదంతులు ఎలా మొదలయ్యోయో తమకు తెలియదని ఆర్‌బీఐ అధికారి తెలిపారు. ముందు వాట్సప్‌లో ఎవరో ఈ విషయం గురించి చెప్పారని.. ఆ తర్వాత అలా యావత్ దేశం వెళ్లిందని తెలిపారు.

1950 ప్రాంతాల్లో వెయ్యి, రూ. 5 వేలు, రూ. 10 వేలు నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించింది. ఐతే ఎకానమీకి ఇబ్బందికి కలగడంతో 1967 తర్వాత రూ. 5000, రూ. 10000 నోట్లను వెనక్కి తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్‌లో ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+