హైదరాబాద్: భారత్లో విమానయాన విప్లవం మొదలైందా అంటే అవుననే అంటున్నారు ప్రయాణీకులు. ఇటీవల కాలంలో విమానయాన సంస్దలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రయాణీకులకు ప్రకటిస్తున్నాయి. తాజాగా జెట్ ఎయిర్వేస్ సంస్ద ఆఫర్ ప్రకటించింది.
దేశంలోని బిజీగా ఉన్న రూట్లలో ఎకానమీ క్లాస్ టిక్కెట్లను మొత్తం అన్ని పన్నులు కలుపుకోని 908 రూపాయలకే అందిస్తోంది. అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ ఆఫర్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. జనవరి 15 తర్వాత ప్రయాణించే ప్రయాణాలకు ఇది వర్తించనుంది.

జెట్ ఎయిర్వేస్ ప్రకటించిన ఆఫర్లో భాగంగా కొచ్చి - బెంగుళూరు మార్గంలో టికెట్ ధర రూ. 908, బెంగుళూరు - కొచ్చి ఐతే రూ. 1162 అవుతుంది. బెంగుళూరు - చెన్నై టికెట్ ధర రూ. 1162.
చెన్నై - బెంగుళూరు మధ్య టికెట్ ధర రూ. 1017 అవుతుంది. గోవా -బెంగుళూరు టికెట్ ధర రూ. 916. ఐతే బెంగుళూరు - గోవా మాత్రం రూ. 1162గా ఉంది. బెంగుళూరు నుంచి చంఢీగఢ్, జైపూర్లకు మాత్రం టికెట్ ధర రూ. 2390గా నిర్ణయించారు. ఈ ఆఫర్లను ప్రయాణీకులు అందరూ వినియోగించుకోవాలని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications