హైదరాబాద్: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్సోసిస్ ఉన్నత అధికారులు వేతనాలు ఒకేసారి మూడు నుంచి ఐదు రేట్లు మేరకు పెరిగాయి. రూ. 30 కోట్ల వార్షిక వేతనంతో కంపెనీ సీఈఓ విశాల్ శిఖా, దేశంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓగా కొనసాగుతున్నారు.
ఐతే, ఇన్పోసిస్ సంస్దలో ఆయన తర్వాత స్దానాల్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ హోదా ఉద్యోగుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ భారీ వ్యత్యాసాన్ని తగ్గించే క్రమంలో ఇన్ఫోసిస్ తాజాగా ఉన్నత ఉద్యోగుల వేతనాల పెంపునకు శ్రీకారం చుట్టింది.

గతంలో 1.2 నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకునే వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులు ఇక నుంచి రూ. 6 కోట్ల వరకు వేతనాన్ని తీసుకోనున్నారు. తాజాగా పెంచిన వేతనాలతో సంస్థలో పలువురు వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగుల వేతనాల్లో ఒకేసారి భారీ పెరుగుదల నమోదైంది.
భారత్ లోకి పెద్ద సంఖ్యలో ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ప్రవేశిస్తున్న తరుణంలో ఆయా సంస్థలు తమ నాణ్యమైన సిబ్బందిని నిలుపుకునేందుకు ఇలాంటి సాహసాలు చేయక తప్పదని మార్కెట్ విశ్లేషణకులు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications