న్యూఢిల్లీ: ఫార్చ్యూన్ సంస్ద ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల చేసింది. ఈ జాజితాలో పెప్సికో సీఈఓ ఇంద్రనూయి ముడో స్దానంలో నిలిచారు. వివరాల్లోకి వెళితే మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ - 2014 పేరుతో జాబితాను ప్రకటించింది.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఇంద్రనూయి కావడం విశేషం. మొదటి స్దానంలో ఐబీఎమ్ ఛైర్మన్, సీఈఓ రోమెటీ దక్కించుకోగా... రెండో స్దానంలో జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా ఉన్నారు. గత ఏడాది ప్రకటించిన ఇదే జాబితాలో ఇంద్రనూయి రెండో స్దానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇంద్రనూయి తమిళనాడుకు చెందిన వారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫార్చ్యూన్ సంస్ద విడుదల చేసిన జాబితాలో ఇంద్రనూయి టాప్ - 10 స్దానంలో చోటు దక్కించుకుంటున్నారు. 2006, 2007, 2008, 2009, 2010 ఇలా వరుసగా ఐదు సంవత్సరాల పాటు మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ జాబితాలో అగ్రస్దానంలో నిలవడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది రెండవ స్దానంలో నిలిచిన జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా గత ఏడాది 29వ స్దానంలో నిలిచారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications