న్యూఢిల్లీ: ఫార్చ్యూన్ సంస్ద ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల చేసింది. ఈ జాజితాలో పెప్సికో సీఈఓ ఇంద్రనూయి ముడో స్దానంలో నిలిచారు. వివరాల్లోకి వెళితే మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ - 2014 పేరుతో జాబితాను ప్రకటించింది.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఇంద్రనూయి కావడం విశేషం. మొదటి స్దానంలో ఐబీఎమ్ ఛైర్మన్, సీఈఓ రోమెటీ దక్కించుకోగా... రెండో స్దానంలో జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా ఉన్నారు. గత ఏడాది ప్రకటించిన ఇదే జాబితాలో ఇంద్రనూయి రెండో స్దానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇంద్రనూయి తమిళనాడుకు చెందిన వారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫార్చ్యూన్ సంస్ద విడుదల చేసిన జాబితాలో ఇంద్రనూయి టాప్ - 10 స్దానంలో చోటు దక్కించుకుంటున్నారు. 2006, 2007, 2008, 2009, 2010 ఇలా వరుసగా ఐదు సంవత్సరాల పాటు మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ జాబితాలో అగ్రస్దానంలో నిలవడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది రెండవ స్దానంలో నిలిచిన జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా గత ఏడాది 29వ స్దానంలో నిలిచారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications