హైదరాబాద్: దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు శాతం వాటా సాధించడమే లక్ష్యమని ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎంఐపిఎల్) ప్రకటించింది. ప్రస్తుతం అమ్మకాల్లో సుజుకీ మార్కెట్ వాటా మూడు శాతం ఉందని, దానిని ఐదు శాతానికి పెంచుతామని వెల్లడించింది.
సుజుకి ‘జిక్సర్-ఆర్ 100' బైకును బుధవారం హైదరాబాద్లో ఎస్ఎంఐపిఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా ఆవిష్కరించారు. 155 సిసి సామర్థ్యం కలిగిన దీని ధర రూ. 74,552. ఈ సందర్భంగా అతుల్ గుప్తా మాట్లాడుతూ.. లీటర్ పెట్రోల్కు 63.5 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4 లక్షల బైకులు విక్రయించినట్టు చెప్పారు.
ఈ ఏడాది అమ్మకాలను ఐదు లక్షలకు పెంచాలనే ధృడ లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. అలాగే గత 6 నెలల నుంచి బైకుల ఎగుమతులు కూడా ప్రారంభించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,500 నుంచి 2,000 వరకు బైకులను ఎగుమతి చేశామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా తయారైన బైకుల్లో 10 శాతం ఎగుమతులు చేయనున్నట్టు అతుల్ తెలిపారు.

సుజుకి ‘జిక్సర్-ఆర్ 100'
దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు శాతం వాటా సాధించడమే లక్ష్యమని ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎంఐపిఎల్) ప్రకటించింది.

సుజుకి ‘జిక్సర్-ఆర్ 100'
ప్రస్తుతం అమ్మకాల్లో సుజుకీ మార్కెట్ వాటా మూడు శాతం ఉందని, దానిని ఐదు శాతానికి పెంచుతామని వెల్లడించింది.

సుజుకి ‘జిక్సర్-ఆర్ 100'
సుజుకి ‘జిక్సర్-ఆర్ 100' బైకును బుధవారం హైదరాబాద్లో ఎస్ఎంఐపిఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా ఆవిష్కరించారు. 155 సిసి సామర్థ్యం కలిగిన దీని ధర రూ. 74,552.

సుజుకి ‘జిక్సర్-ఆర్ 100'
ఈ సందర్భంగా అతుల్ గుప్తా మాట్లాడుతూ.. లీటర్ పెట్రోల్కు 63.5 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications