
సుబ్రతా రాయ్ విజ్ఞప్తిపై సమీక్ష నిర్వహిస్తామని సుప్రీం కోర్టు న్యాయమూర్తికి జైలు సీనియర్ అధికారులు తెలిపారు. తమ సంస్థ ఆస్తులు విక్రయించేందుకు కొనుగోలుదారులతోపాటు ఇతర ప్రతినిధులను కలుసుకోవడానికి, చర్చలు జరపడానికి వీడియో కాన్ఫరెన్స్ సేవలు అవసరముందని సుబ్రతా రాయ్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
ఒక వేళ సుప్రీం కోర్టు అనుమతిస్తే.. వైఫై, వీడియో కాన్ఫరెన్స్, లాప్టాప్లకు అవసరమయ్యే ఖర్చును సహారా భరించాల్సి ఉంటుందని తెలిపారు. సుబ్రతా రాయ్ను ఎంతమంది సందర్శకులు, ఎన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, సిబ్బంది సంఖ్యపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా ఓ సమీక్ష నిర్వహించనున్నారు.
బెయిల్ కోసం తక్షణం రూ. 10వేల కోట్లు చెల్లిస్తే బెయిల్ ఇస్తామని సుప్రీం కోర్టు ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. అంత మొత్తం ఒకేసారి చెల్లించలేమని ముందు రూ. 2,500 కోట్లు చెల్లించి అనంతరం మరో 2,500 కోట్లు చెల్లిస్తామని, మిగితా మొత్తాన్ని మరోసారి చెల్లిస్తామని సుబ్రతా న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో సుబ్రతా రాయ్ గత మార్చి 4 నుండి జైలులో ఉంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications