హైదరాబాద్: సెమీ కండక్టర్ హబ్గా రూపొందించడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యాబ్ సిటీ 2008 నుంచి కంపెనీలను ఆకర్షించడంలో విఫలం కావడంతో ఆ స్థలంలో ఈ సిటీని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యాబ్ సిటీ కోసం గత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 1,050 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ సెజ్ను సెమీ కండక్టర్ తయారీ కంపెనీలకు కేటాయించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామం వద్ద కేటాయించిన ఆ స్థలంలో ఆరేళ్ల తర్వాత కూడా 64 ఎకరాలు మాత్రమే ఉపయోగంలోకి వచ్చింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మిగతా భూమిని కెసిఆర్ ప్రభుత్వం ఈసిటీగా రూపొందించాలని భావిస్తోంది.

ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఈ సిటీలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఫ్యాబ్ సిటీ భూమిని వాడుకుని ఈసిటీగా రూపుదిద్దే విషయంపై ఐటి మంత్రి కెటి రామారావు ఇది వరకే అధికారులతో పలుమార్లు చర్చించారు

దాదాపు 600, 400 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ క్లష్టర్స్ను ఏర్పాటు చేసే విషయంపై కెటి రామారావు ప్రణాళికను రూపొందిస్తున్నారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications