
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో అయోధ్య రామిరెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. జగన్కు రామిరెడ్డి బాగా సన్నిహితులన్న పేరుంది. ఈ పార్టీ తరఫునే ఆయన గుంటూరు జిల్లా నుంచి లోక్సభకు పోటీ చేయవచ్చని అంటున్నారు. మంగళవారం జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో అయోధ్య రామిరెడ్డి రాజీనామాను ఆమోదించినట్టు తెలిసింది.
ఇదే సమావేశంలో ప్రస్తుతం ఆడిట్ కమిటీ చైర్మన్గా ఉన్న కమలేష్ శివాజీ వికమ్సీని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఆరు నెలల కాలానికి నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త బాధ్యతల స్వీకరణకు వీలుగా వికమ్సీ ఆడిట్ కమిటీ చైర్మన్ పదవికీ, సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆడిట్ కమిటీ కొత్త చైర్మన్గా ఎజి రవీంద్రనాథ్ రెడ్డిని నియమించారు.
ఇదిలా ఉండగా, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నియామకం కోసం తగిన వ్యక్తిని ఎంపిక చేసేందుకు సెలెక్షన్ కమిటీని కూడా బోర్డు సమావేశంలో నియమించారు. ఈ కమిటీలో వికమ్సీ, అర్చనా నిరంజన్ హింగోరనీ, ఎజి రవీంద్రనాథ్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, రాజీవ్ మలివాల్ ఉన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications