హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరుధాన్యాల వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి, రైతులకు వ్యాపార సదుపాయం కల్పించడానికి ఈ ప్రదర్శన ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన రావు, హోం సైన్స్ కాలేజ్ డీన్ అనురాగ్ చతుర్వేది తదితరులు పాల్గొన్నారు.
ఎన్నో పోషక విలువలు కలిగి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే చిరుధాన్యాలను కొనుగోలు చేయడానికి నగరవాసులు ఇప్పుడు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలోనే ఇప్పుడు అన్ని రకాల చిరు ధాన్యాలు కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు చెప్పారు.
ప్రదర్శనలోని ఫుడ్ స్టాళ్లలో చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను రుచిచూడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

చిరుధాన్యలతో విద్యార్థినులు
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు.

చిరుధాన్యాల అలంకరణ
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో అలంకరించిన దృశ్యం.

హెల్తీ ఫాస్ట్వుడ్
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో హెల్తీ ఫాస్ట్ ఫుడ్స్ కూడా అందుబాటులో ఉంచారు

చిరుధాన్యాలు
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. విధ రకాల చిరుధాన్యాలు.

పండుగలో విద్యార్థినులు
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచిన విద్యార్థినులు.

కన్నా లక్ష్మీనారాయణ
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఉత్పత్తుల గురించి తెలుసుకుంటున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కన్నా లక్ష్మీనారాయణ.

ప్రారంభోత్సవం
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications