హైదరాబాద్: ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ప్రచారం చేసేందుకు కావాల్సిన మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు అందజేసింది. ప్రచారానికి కావాల్సిన ఖర్చు రూ. 3,50,000ల చెక్కును ఎస్బిహెచ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు అందజేసింది.

సెక్రటేరియట్ శాఖ ద్వారా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు ధనుంజయరెడ్డి, సిరాజుద్దీన్ రెహ్మాన్కు అందజేశారు. సదరు వితరణ ద్వారా ట్రస్ట్కు సంబంధించిన 104 సేవలను ప్రతి జిల్లాకు రెండు బస్సుల ద్వారా ప్రచారం చేసేందుకు వినియోగించనున్నారు.
అవసరమున్న ప్రజలకు ఈ ప్రచారం ఆరోగ్యశ్రీ పథకాలను తెలియజేసేందుకు ఉపయోగపడుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, సెక్రటేరియట్ బ్రాంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కె నాగేశ్వర రావు తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications